వెలగపూడి సచివాలయం వేదికగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలపై APJAC గళం వినిపించింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మరియు కాంట్రాక్ట్/ఔట్సోర్సింగ్ సిబ్బంది ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రధాన సమస్యల పరిష్కారం కోసం APJAC (ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ) తన పోరాట దిశను స్పష్టం చేసింది. వెలగపూడి సచివాలయంలో గురువారం జరిగిన APJAC ముఖ్య నేతల సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు కీలక అంశాలను వెల్లడించారు. 🗓️ ఆగస్టు మూడో వారంలో సీఎం నారా చంద్రబాబు నాయు