top of page

'తల్లికి వందనం' రూ.15,000.. ఎప్పుడంటే?

'తల్లికి వందనం' రూ.15,000.. ఎప్పుడంటే?



Thalliki vandanam scheme

రాష్ట్రం అప్పుల్లో ఉన్నా సూపర్-6 పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మంత్రి DB వీరాంజనేయ స్వామి తెలిపారు. జగన్ పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారని దుయ్యబట్టారు. నెల్లూరు(D) కందుకూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది మే నెలలో తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఈ పథకం ద్వారా రూ.15,000 ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.


రాష్ట్రం అప్పుల్లో ఉన్నా సూపర్-6 పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మంత్రి DB వీరాంజనేయ స్వామి తెలిపారు. జగన్ పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారని దుయ్యబట్టారు. నెల్లూరు(D) కందుకూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది మే నెలలో తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఈ పథకం ద్వారా రూ.15,000 ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.




 
 
 

Comments


bottom of page